Aditya L1: ఆదిత్య ఎల్ 1 తొలి విన్యాసం సక్సెస్.. ఇప్పుడు ఎక్కడుందంటే ??
సూర్యుడిపై పరిశోధన కోసం బయలుదేరిన ఆదిత్య-ఎల్ 1 ప్రయాణం సజావుగా సాగుతోంది. భూకక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య కక్ష్యను సెప్టెంబర్ 3న విజయవంతంగా పెంచారు. ఉపగ్రహం ప్రస్తుతం 245 X 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కంట్రోల్ రూమ్ నుంచి కక్ష్యను పెంచారు. సెప్టెంబర్ 5 వేకువజామున 3 గంటలకు కక్ష్యను మరోసారి పెంచుతామని ఇస్రో వెల్లడించింది.
సూర్యుడిపై పరిశోధన కోసం బయలుదేరిన ఆదిత్య-ఎల్ 1 ప్రయాణం సజావుగా సాగుతోంది. భూకక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య కక్ష్యను సెప్టెంబర్ 3న విజయవంతంగా పెంచారు. ఉపగ్రహం ప్రస్తుతం 245 X 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కంట్రోల్ రూమ్ నుంచి కక్ష్యను పెంచారు. సెప్టెంబర్ 5 వేకువజామున 3 గంటలకు కక్ష్యను మరోసారి పెంచుతామని ఇస్రో వెల్లడించింది. 125 రోజుల్లో 145 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఆదిత్య ఎల్ 1ను లాగ్రాంజ్ 1 పాయింట్లో ప్రవేశపెట్టి భానుడిపై అధ్యయనం కొనసాగిస్తారు. సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పీస్ఎల్వీ-సి57 రాకెట్ ద్వారా నింగికెగసిన ఈ ఉపగ్రహం 63 నిమిషాలు ప్రయాణించి నిర్దేశిత భూ కక్ష్యలోకి వెళ్లింది. 16 రోజులు భూకక్ష్యల్లో తిరిగిన తర్వాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఎల్1 పాయింట్ వద్దకు చేరుకుని సూర్యుడిపై పరిశోధలను చేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

