Telangana Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా ఈ సాయంత్రం 5 గం.లకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. నవంబరు 30న పోలింగ్ నిర్వహించి డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా దోమకొండలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా దోమకొండలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు. అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణం చేయొచ్చని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ సాయంత్రం 5 గం.లకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. నవంబరు 30న పోలింగ్ నిర్వహించి డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

