Telangana Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా ఈ సాయంత్రం 5 గం.లకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. నవంబరు 30న పోలింగ్ నిర్వహించి డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా దోమకొండలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా దోమకొండలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు. అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణం చేయొచ్చని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ సాయంత్రం 5 గం.లకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. నవంబరు 30న పోలింగ్ నిర్వహించి డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

