Telangana Elections: బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ ఒక్కటే.. జహీరాబాద్ సభలో ప్రియాంక వ్యాఖ్యలు-Watch Video
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం జహీరాబాద్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు ప్రియాంకా గాంధీ. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్లో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తామన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ ఒక్కటేనని ఆమె అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన మంగళవారం జహీరాబాద్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు ప్రియాంకా గాంధీ. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్లో ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తామన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ ఒక్కటేనని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Published on: Nov 28, 2023 03:45 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

