CM KCR: బూర్గంపాడు సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాసులు. కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం బాసులు ఢిల్లీలో ఉంటారన్నారు. అన్నీ ఆలోచించి ప్రజలు ఓటేయాలని, అభ్యర్థుల గుణగణాలు,పార్టీల నేపథ్యం చూసి నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశంలోనే 24 గంటలు కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు కేసీఆర్. గుజరాత్లో కూడా కరెంట్ 24 గంటలు లేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగసభలకు హాజరయ్యే వారిని ప్రశ్నలడుగుతూ సమ్మతి తెలిపేందుకు చేతులెత్తాలని చెబుతుంటారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా ధరణి, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ కావాలా వద్దా అని నేరుగా ఓటర్లనే అడుగుతూ వారిని చేతులు లేపి సమ్మతి తెలపమంటారాయన. సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ ఈ దృశ్యం కనపడుతుంటుంది. తాజగా బూర్గంపాడు బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు.
మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..
Published on: Nov 13, 2023 02:38 PM
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

