PM Modi: ప్రధాని మోదీ అనంతపురం పర్యటన.. పిన్ టూ పిన్ అప్డేట్స్ ఇవిగో..
అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. 45 నిమిషాలపాటు ఆలయంలో గడిపారు పీఎం. తోలుబొమ్మలాటతోపాటు శ్రీరామ భజన కార్యక్రమాన్ని వీక్షించారు. లేపాక్షి నుంచి మరికాసేపట్లోనే శ్రీసత్యసాయి జిల్లాలోని పాలసముద్రం వెళ్లనున్న మోదీ. అక్కడ నిర్మించిన నాసిన్ క్యాంపస్ను ప్రారంభిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్లకు ముస్సోరిలో శిక్షణా కేంద్రం ఉన్నట్లుగానే... ఐఆర్ఎస్ల ట్రైనింగ్కు హర్యానాలో నాసిన్ కేంద్రం ఉంది.
అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. 45 నిమిషాలపాటు ఆలయంలో గడిపారు పీఎం. తోలుబొమ్మలాటతోపాటు శ్రీరామ భజన కార్యక్రమాన్ని వీక్షించారు. లేపాక్షి నుంచి మరికాసేపట్లోనే శ్రీసత్యసాయి జిల్లాలోని పాలసముద్రం వెళ్లనున్న మోదీ. అక్కడ నిర్మించిన నాసిన్ క్యాంపస్ను ప్రారంభిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్లకు ముస్సోరిలో శిక్షణా కేంద్రం ఉన్నట్లుగానే… ఐఆర్ఎస్ల ట్రైనింగ్కు హర్యానాలో నాసిన్ కేంద్రం ఉంది. ఇప్పుడు దేశంలో రెండో నాసిన్ కేంద్రాన్ని సత్యసాయి జిల్లాలో ఏర్పాటుచేసింది కేంద్రం. ఇదే అతిపెద్ద నాసిన్ కేంద్రం కూడా. హర్యానాలో ఉన్న నాసిన్ కేంద్రం కేవలం 23 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా… సత్యసాయి జిల్లాలో 503 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామమందిర ప్రారంభానికి ఆ దేశంలో ఉద్యోగులకు సెలవు
Hyderabad : 400 ఏళ్ల పురాతన ఆలయంలో మల్లన్న కళ్యాణం
స్కూల్ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!
ఎయిర్పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి
అబార్షన్కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

