Telangana: పొలంలో పాటలు పాడుతూ వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే..
-- మెదక్ ఎమెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. కూలీలతో కలిసి నాట్లు వేస్తూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. హవేళి ఘనాపూర్ మండల పరిధిలోని చౌట్లపల్లి, శుక్లాల్పేట్ శివారులో రైతులతో మాట్లాడారు. ఇక వరినాట్లు వేస్తూ.. మహిళాకూలీలతో కలిసి పాటపాడారు.
మెదక్, జులై 19: కష్ట జీవులతో కలిసి ఇలా పొలంలో కాసేపు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు పద్మాదేవేందర్రెడ్డి. వారికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో స్థానికంగా పరిస్థితులపై అధికారులతోనూ మాట్లాడారు. ఎమ్మెల్యేనే పొలంలోకి దిగి తమతో కలిసి వరి నాట్లు వేయడంతో సంతోషం వ్యక్తం చేసారు రైతులు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

