Telangana: పొలంలో పాటలు పాడుతూ వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే..
-- మెదక్ ఎమెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. కూలీలతో కలిసి నాట్లు వేస్తూ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. హవేళి ఘనాపూర్ మండల పరిధిలోని చౌట్లపల్లి, శుక్లాల్పేట్ శివారులో రైతులతో మాట్లాడారు. ఇక వరినాట్లు వేస్తూ.. మహిళాకూలీలతో కలిసి పాటపాడారు.
మెదక్, జులై 19: కష్ట జీవులతో కలిసి ఇలా పొలంలో కాసేపు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు పద్మాదేవేందర్రెడ్డి. వారికి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో స్థానికంగా పరిస్థితులపై అధికారులతోనూ మాట్లాడారు. ఎమ్మెల్యేనే పొలంలోకి దిగి తమతో కలిసి వరి నాట్లు వేయడంతో సంతోషం వ్యక్తం చేసారు రైతులు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

