KTR on Munugode Results Live: ఎన్ని డ్రామాలు వేసినా.. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు: సీఎం కేసీఆర్

కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి రాజకీయ ప్రస్థానం టీఆర్‌ఎస్‌తోనే ప్రారంభమైంది. ప్రభుత్వోద్యోగిగా ఉన్న కూసుకుంట్ల.. 20 ఏళ్ల కిందట కేసీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు.. తొలిసారి ఓడిపోయినా.. రెండోసారి మునుగోడు నుంచి బరిలో దిగి గెలుపొందారు.

KTR on Munugode Results Live: ఎన్ని డ్రామాలు వేసినా.. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు: సీఎం కేసీఆర్

| Edited By: Ravi Kiran

Updated on: Nov 06, 2022 | 6:18 PM

Follow us