Telangana: సంగారెడ్డి కాంగ్రెస్ సభలో ఆసక్తికర దృశ్యాలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్న సంగారెడ్డిలో ఎన్నికల సభలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. వేదికపై ఓ వృద్ధ మహిళ ఇందిరమ్మపై పాట పాడగా జగ్గారెడ్డి ఆ పాటకు అర్థాన్ని రాహుల్కు వివరించి చెప్పారు. రాహుల్ తన ప్రసంగం చివరలో జగ్గారెడ్డిని దగ్గరకు తీసుకుని భుజంపై చేయి వేశారు. భారత్ జోడో సమయంలో జగ్గారెడ్డి అద్భుతంగా పనిచేశారని అభినందించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్న సంగారెడ్డిలో ఎన్నికల సభలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. వేదికపై ఓ వృద్ధ మహిళ ఇందిరమ్మపై పాట పాడగా జగ్గారెడ్డి ఆ పాటకు అర్థాన్ని రాహుల్కు వివరించి చెప్పారు. రాహుల్ తన ప్రసంగం చివరలో జగ్గారెడ్డిని దగ్గరకు తీసుకుని భుజంపై చేయి వేశారు. భారత్ జోడో సమయంలో జగ్గారెడ్డి అద్భుతంగా పనిచేశారని అభినందించారు. భారీ మెజార్టీతో జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్ పిలుపునిచ్చారు. రాహుల్ ప్రసంగం ముగిశాక జగ్గారెడ్డి ఆయనకు ఒక ఆసక్తికర విషయం చెప్పారు. రాహుల్ ప్రసంగించిన మైదానంలోనే గతంలో ఇందిరాగాంధీ ప్రసంగించారని చెప్పారు. కార్యక్రమం చివరలో రాహుల్ ప్రేమ మాత్రమే తనకు చాలని, ఇంకేమీ అక్కర్లేదని జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్ ప్రసంగం ముగించి వెళ్తున్న క్రమంలో తన కుమార్తెను జగ్గారెడ్డి పరిచయం చేశారు. తన కుమార్తె కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తుందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

