Watch Video: ఆ ఎమ్మెల్యే ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఆఫీసుల్లో ఈడీ సోదాలు ముగిశాయి. గత రెండు రోజుల నుంచి సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ రెండు రోజుల సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అక్రమ మైనింగ్కు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మైనింగ్ ద్వారా 300 కోట్ల రూపాయల అక్రమ సంపాదన పొందినట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఈడీ అధికారులు అంచనా వేశారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఆఫీసుల్లో ఈడీ సోదాలు ముగిశాయి. గత రెండు రోజుల నుంచి సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ రెండు రోజుల సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అక్రమ మైనింగ్కు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మైనింగ్ ద్వారా 300 కోట్ల రూపాయల అక్రమ సంపాదన పొందినట్లు గుర్తించామన్నారు. ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు ఈడీ అధికారులు అంచనా వేశారు. సంతోష్ శ్యాండ్ & గ్రానైట్ సప్లైస్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటూ 19 లక్షల రూపాయల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 10 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. గూడెం సోదరులకు చెందిన బ్యాంక్ లాకర్లు సీజ్ చేసి, అకౌంట్లలోని నగదు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

