Watch Video: కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలన్న కాంగ్రెస్.. అసలు కారణం ఇదే..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‎పై సీఈఓ వికాస్ రాజ్‎కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు కేసు నమోదు చేయాలని కోరింది. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్‎లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Watch Video: కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలన్న కాంగ్రెస్.. అసలు కారణం ఇదే..

|

Updated on: May 13, 2024 | 9:12 AM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‎పై సీఈఓ వికాస్ రాజ్‎కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు కేసు నమోదు చేయాలని కోరింది. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్‎లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆ తరువాత పోలింగ్ కేంద్ర బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించాల్సిందిగా కోరారు.

ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ భారత లోక్ సభ ఎన్నికలు అన్నారు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నికోవడానికి ఓటు కీలకం అని ప్రస్తావించారు. అవినీతి.. కుటంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి ఓటు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇలా మాట్లాడే క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న ఈసీకి తెలిపింది. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయలని కాంగ్రెస్ ఈసీని కోరింది. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తారన్నది ఉత్కంట నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్