AP News: మహిళా ఉద్యోగిపై వేధింపులు.. న్యాయం చేయాలని ఆవేదన..
నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ.. డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే తనపై కక్ష కట్టి వేధింస్తున్నాడంటు అమె ఆరోపించారు.
నంద్యాల జిల్లా ఫారెస్ట్ రేంజర్ దినేష్ రెడ్డి పై మహిళా ఉద్యోగిని రేష్మ ఫైర్ అయ్యారు. నూనెపల్లెలోని ఫారెస్ట్ అసోసియేషన్లో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో అమె మాట్లడుతూ.. డివిజన్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలైన తాను ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే తనపై కక్ష కట్టి వేధింస్తున్నాడంటు అమె ఆరోపించారు. సెక్షన్ అఫీసర్గా తాను విధులు నిర్వహిస్తూంటే కుట్రతో తనను తొలగించడానికి రేంజర్ ప్రయత్నిస్తున్నారని ఉద్యోగి రేష్మి అవేదన వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్న అన్యాయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా న్యాయం జరగలేదని, తనను వేరే సెక్షన్ మార్చి న్యాయం చెయ్యాలని అమె డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు
బంగారం, వెండిధరల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన దొంగలు
వీడి ట్యాలెంట్కి హ్యాట్సాఫ్.. 15 సెకెండ్లలోనే మాయం చేస్తాడు..
శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా
తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

