వామ్మో…తులం 2 లక్షలు కాబోతోందా? వీడియో
తాజాగా బంగారం ధరలు పెరిగి తులం లక్ష రూపాయలను దాటింది. అమెరికాలో బంగారం ధర అవున్సుకు 6600 డాలర్లు దాటితే, భారతదేశంలో తులం బంగారం ధర రెండు లక్షల రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదల వల్ల పెట్టుబడిదారులలో ఆసక్తి పెరుగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో భారతదేశంలోనూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొన్ని నెలల క్రితం 80,000 రూపాయలు ఉన్న తులం బంగారం ధర ప్రస్తుతం లక్ష రూపాయలను దాటింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికాలో బంగారం ధర అవున్సుకు 6600 డాలర్లు దాటితే, భారతీయ మార్కెట్పై గణనీయమైన ప్రభావం పడుతుంది. దీంతో తులం బంగారం ధర రెండు లక్షల రూపాయలను దాటే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 1980లో బుల్ మార్కెట్ సమయంలో బంగారం ధర గరిష్టంగా 850 డాలర్లు పలికింది. అప్పటి నుంచి కాలానుగుణంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో అవున్స్ బంగారం ధర 3600 డాలర్లుగా ఉండగా, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర 1,12,000 రూపాయలుగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
కట్టలు కట్టలుగా పాములు..వామ్మో చూస్తేనే వణుకు పుడుతోంది డియో
దసరాకు శూర్పణఖ దహనం..ప్రియుడి కోసం పిల్లలు, భర్తలను చంపిన భార్యల ఫొటోలతో .. – TV9
మళ్లీ అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు వీడియోTV9
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

