భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చేటూచేసుకుంది. పట్టణంలోని రఘునాథ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో గ్యాస్ సిలిండర్లు పేలిన భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ నడిబొడ్డులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఎమర్జెన్సీ సేవలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చేటూచేసుకుంది. పట్టణంలోని రఘునాథ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో గ్యాస్ సిలిండర్లు పేలిన భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ నడిబొడ్డులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఎమర్జెన్సీ సేవలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే మంటలను ఫైర్ ఇంజన్ వాళ్ళు చాలా శ్రమకోర్చి అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం అయితే సంభవించలేదని చెప్పారు పోలీసులు. ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యుండొచ్చు అని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 50 లక్షల మేర నష్టం వాటి ఉండొచ్చు అని యజమాని సింగ్ అంటున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

