భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చేటూచేసుకుంది. పట్టణంలోని రఘునాథ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో గ్యాస్ సిలిండర్లు పేలిన భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ నడిబొడ్డులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఎమర్జెన్సీ సేవలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చేటూచేసుకుంది. పట్టణంలోని రఘునాథ సెంటర్లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో గ్యాస్ సిలిండర్లు పేలిన భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ నడిబొడ్డులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఎమర్జెన్సీ సేవలకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే మంటలను ఫైర్ ఇంజన్ వాళ్ళు చాలా శ్రమకోర్చి అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం అయితే సంభవించలేదని చెప్పారు పోలీసులు. ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యుండొచ్చు అని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 50 లక్షల మేర నష్టం వాటి ఉండొచ్చు అని యజమాని సింగ్ అంటున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!

