Nirmal: వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ లోపల సీన్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది
వేసిన తాళం వేసినట్టే ఉంది. కానీ ఆఫీస్ నుంచి తిరిగి రాగానే సీన్ మారిపోయింది. లోపలకెళ్లి చూస్తే దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడలో గల తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. మూడు తులాల బంగారం, ఐదు తులాల వెండి, రూ. 2500 నగదును ఎత్తుకెళ్లారు దొంగలు. వేసిన తాళం వేసినట్టే ఉంది. కానీ లోపల మాత్రం సీన్ మారిపోయింది. తెలివిగా డబ్బు, బంగారం, వెండితో ఉడాయించారు దొంగలు. ఆఫీసు నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉందని.. అయితే రాత్రి వచ్చేసరికి మాత్రం నగదు మయమైందని బాధితురాలు వాపోయింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇది చదవండి: గర్ల్ఫ్రెండ్తో హోటల్ రూమ్కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

