Aishwarya Rajinikanth: పిల్లలు నాకే కావాలి.. ధనుష్కు షాక్ ఇచ్చిన ఐశ్వర్య
స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గురించి రోజుకొక వార్త వినిపిస్తుంది. ఈ జంట రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది. దాదాపు 18 ఏళ్లకు పైగా కలిసున్న ఈజంట ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు.
స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గురించి రోజుకొక వార్త వినిపిస్తుంది. ఈ జంట రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తాజాగా ధనుష్, ఐశ్వర్య చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈలోగా పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న తలెత్తింది. దాదాపు 18 ఏళ్లకు పైగా కలిసున్న ఈజంట ఉన్నట్టుండి సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే చాలా మంది నమ్మలేకపోయారు. విడిపోతున్నట్టు ప్రకటించిన తర్వాత ఇద్దరు బిజీగా మారిపోయారు. హీరోగా ధనుష్ సినిమాలు చేస్తుంటే.. ఐశ్వర్య దర్శకురాలిగా సినిమాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు పిల్లల బాధ్యత గురించి ఆసక్తికర విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పిల్లల బాధ్యతను ఐశ్వర్య పంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. పిల్లలను పోషించే బాధ్యత తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఐశ్వర్య. దానికి ధనుష్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Spirit: ‘స్పిరిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.150 కోట్లు పక్కా..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

