Puri Jagannadh: సక్సెస్ కోసం స్టైల్ మార్చిన పూరీ జగన్నాథ్
వరుస పరాజయాల నేపథ్యంలో పూరీ జగన్నాథ్ తన రాబోయే విజయ్ సేతుపతి సినిమాకు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పటి మేకింగ్ స్టైల్ ను రిపీట్ చేస్తూ, స్క్రిప్ట్ను విజయేంద్ర ప్రసాద్తో చర్చించారు. ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, టబు, దునియా విజయ్, సంయుక్త మీనన్ వంటి నటులను ఎంచుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్, తన రాబోయే సినిమా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. గతంలో లైగర్, డబల్ స్మార్ట్ వంటి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, ఆయన తన పాత స్టైల్ను అనుసరిస్తూ కొత్త పంథాలో కృషి చేస్తున్నారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు మూడు, నాలుగు నెలల్లో సినిమాలు పూర్తి చేసే విధానాన్ని ఇప్పుడు మళ్లీ అనుసరిస్తున్నారు. విజయ్ సేతుపతితో చేస్తున్న తాజా చిత్రాన్ని కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసి ప్రమోషన్స్ కు సిద్ధమవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన అనంతపురం అమ్మాయి అదుర్స్.. తొలి టీ 20 వరల్డ్ కప్ను అందుకున్న దీపిక
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
బాలయ్య క్రేజ్ ముందు మోకరిల్లిన అవెంజర్స్
సినిమా హాళ్లు,అపార్ట్మెంట్లలోకి ఆధార్ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్
పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

