Chiranjeevi: ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్..
టాలీవుడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జీబ్రా. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా జిబ్రా మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.
టాలీవుడ్ హీరో సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జీబ్రా. డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కినాటో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా జిబ్రా మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందర్నీ ఆకట్టుకున్నాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు మెగా స్టార్. ఈవెంట్లో సరదాగా మాట్లాడిన మెగాస్టార్.. ఓ అభిమానిని సరదాగా ఆటపట్టిస్తూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంతో మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు మెగా ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

