నాకు అన్యాయం జరిగింది.. త్రివిక్రమ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజా చెల్లి పాత్రలో ఈషా రెబ్బ నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటోంది ఈషా.
ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా పూజా చెల్లి పాత్రలో ఈషా రెబ్బ నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో తనకు అన్యాయం జరిగింది అంటోంది ఈషా. ఎన్టీఆర్కు తనకు మధ్య ఉన్న లవ్ ట్రాక్… రొమాంటిక్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్కు డైరెక్టర్ త్రివిక్రమ్ కత్తెర వేశారట. ఈ బ్యూటీ చాలా బాధపడినట్టు.. ఫీలైనట్టు రీసెంట్గా ఓ ఇంటర్యూలో చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్కు చుక్కలు చూపించిన సామాన్యుడు.. అసలు ఏం జరిగిందంటే ??
Deepika Padukone: హీరోలను దాటి.. హాలీవుడ్ చరిత్రకెక్కిన దీపిక
పాపం !! 30 కోట్ల రెమ్యునరేషన్ నుంచి 9 కోట్లకు పడిపోయిన హీరో…
Balakrishna: ఈ సారి 150 కోట్లు.. ఎక్కడా తగ్గని బాలయ్య
తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి అమ్మాయికి ఇచ్చి పూజారి.. చివరికి ఏం జరిగిందంటే ??
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

