Yatra 2: జగన్లా చేసినందుకు హీరోకు ఏకంగా అన్ని కోట్లా.! దిమ్మతిరిగే రెమ్యునరేషన్.
వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తోన్న సినిమా యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇక అడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర 2 చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తోన్న సినిమా యాత్ర 2. గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఇక అడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర 2 చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు. ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిస్థితుల.. వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి డైరెక్టర్ మహి వి రాఘవ్ తెలిపారు. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా యాత్ర 2 నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. యాత్ర 2 సినిమాను మొత్తం 50 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్నారట. ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ కంటే రెమ్యునరేషన్స్ ద్వారానే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జీవాకు 8 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు టాక్. అలాగే మమ్ముట్టికి 3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..