AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఈ ఒక్క ఫోటో క్షణాల్లో వైరల్.. రీజన్ మాత్రం చాలా స్పెషల్‌.!

Pawan Kalyan: ఈ ఒక్క ఫోటో క్షణాల్లో వైరల్.. రీజన్ మాత్రం చాలా స్పెషల్‌.!

Anil kumar poka
|

Updated on: Oct 09, 2024 | 5:23 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన మరోవైపు తన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కాగా ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కల్యాణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సు లు తీసుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఆయన మరోవైపు తన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. కాగా ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కల్యాణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సు లు తీసుకున్నారు. పవన్ వెంట ఆయన ఇద్దరి కూతుళ్లు, ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్,తమ్.. ఇలా పలువురు ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ఆనంద్ సాయి పవన్ వెంటే ఉన్నారు. అలిపిరి మొదలు శ్రీవారి దర్శనం అయ్యే దాకా డిప్యూటీ సీఎం వెంటే ఉండి పవన కు సహాయ సహకారాలు అందించారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ఇవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ఒక్క ఫొటో మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదే పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ – ఆనంద్ సాయి కలిసి దిగిన ఫొటో. పవన్ కల్యాణ్ తన లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటో కావడంతో ఇది అభిమానులకు మరింత స్పెషల్ గా మారింది. ఆనంద్ సాయి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా క్షణాల్లోనే వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.