హర్ట్ అయిన అనసూయ..
నటి అనసూయ భరద్వాజ్ ఆన్లైన్ వేధింపులు, AI వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన 42 మందిపై ఆమె కేసు పెట్టారు. పోలీసులు BNS, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆన్లైన్ వేధింపులు, అసభ్యకరమైన AI వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె 42 మందిపై కేసు పెట్టారు. ఇందులో ప్రముఖులు, కంటెంట్ క్రియేటర్లు, మీడియా ఛానెళ్లు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. గతంలో నటుడు శివాజీతో జరిగిన వివాదం నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు BNSలోని కఠినమైన సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద 42 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా మదన్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజని సహా పలువురిపై FIR నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం :
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
Follow Us
వైరల్ వీడియోలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

