మీటరు మారుస్తారా.. డబుల్ బిల్లు కడతారా ??
తెలంగాణలో గ్రేటర్ వాసులకు జలమండలి షాకిచ్చింది. నల్లాలకు కొత్త మీటర్లు అమర్చుకోకపోతే డబుల్ బిల్లు పే చేయాలని, అందుకే తక్షణం కొత్త మీటర్లు అమర్చుకోవాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఉచిత నీటి పథకం గల్లంతు అవ్వడమే కాకుండా...రెండు రెట్లు బిల్లులు చెల్లించాలని తాజాగా నల్లాదారులకు నోటీసులు జారీ చేస్తోంది. గతంలో గ్రేటర్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఏఎంఆర్ మీటర్లను జలమండలి అమర్చింది.
తెలంగాణలో గ్రేటర్ వాసులకు జలమండలి షాకిచ్చింది. నల్లాలకు కొత్త మీటర్లు అమర్చుకోకపోతే డబుల్ బిల్లు పే చేయాలని, అందుకే తక్షణం కొత్త మీటర్లు అమర్చుకోవాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఉచిత నీటి పథకం గల్లంతు అవ్వడమే కాకుండా…రెండు రెట్లు బిల్లులు చెల్లించాలని తాజాగా నల్లాదారులకు నోటీసులు జారీ చేస్తోంది. గతంలో గ్రేటర్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఏఎంఆర్ మీటర్లను జలమండలి అమర్చింది. ఒక్కో మీటరుకు రూ.30 వేల నుంచి లక్షపైనే వసూలు చేసింది. కొన్ని కంపెనీల మీటర్లు నాణత్య లోపం వల్ల మూలకు చేరాయి. చాలా వరకు కొత్తవి అమర్చలేదు. ఉచిత నీటి పథకం అమలు కావడంతో చాలామంది అదనంగా వాడిన నీటి బిల్లులు సైతం చెల్లించడం లేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కొత్తవి పెట్టుకోవాలని, లేదంటే ఉచిత స్కీం నిలుపుదలతోపాటు రెండింతల బిల్లులు చెల్లించాలని నోటీసులో ఆదేశించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్ర గర్భంలో రహస్య జీవిని కనుగొన్న న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు
ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

