మీటరు మారుస్తారా.. డబుల్ బిల్లు కడతారా ??
తెలంగాణలో గ్రేటర్ వాసులకు జలమండలి షాకిచ్చింది. నల్లాలకు కొత్త మీటర్లు అమర్చుకోకపోతే డబుల్ బిల్లు పే చేయాలని, అందుకే తక్షణం కొత్త మీటర్లు అమర్చుకోవాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఉచిత నీటి పథకం గల్లంతు అవ్వడమే కాకుండా...రెండు రెట్లు బిల్లులు చెల్లించాలని తాజాగా నల్లాదారులకు నోటీసులు జారీ చేస్తోంది. గతంలో గ్రేటర్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఏఎంఆర్ మీటర్లను జలమండలి అమర్చింది.
తెలంగాణలో గ్రేటర్ వాసులకు జలమండలి షాకిచ్చింది. నల్లాలకు కొత్త మీటర్లు అమర్చుకోకపోతే డబుల్ బిల్లు పే చేయాలని, అందుకే తక్షణం కొత్త మీటర్లు అమర్చుకోవాలని హుకుం జారీ చేసింది. లేదంటే ఉచిత నీటి పథకం గల్లంతు అవ్వడమే కాకుండా…రెండు రెట్లు బిల్లులు చెల్లించాలని తాజాగా నల్లాదారులకు నోటీసులు జారీ చేస్తోంది. గతంలో గ్రేటర్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఏఎంఆర్ మీటర్లను జలమండలి అమర్చింది. ఒక్కో మీటరుకు రూ.30 వేల నుంచి లక్షపైనే వసూలు చేసింది. కొన్ని కంపెనీల మీటర్లు నాణత్య లోపం వల్ల మూలకు చేరాయి. చాలా వరకు కొత్తవి అమర్చలేదు. ఉచిత నీటి పథకం అమలు కావడంతో చాలామంది అదనంగా వాడిన నీటి బిల్లులు సైతం చెల్లించడం లేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కొత్తవి పెట్టుకోవాలని, లేదంటే ఉచిత స్కీం నిలుపుదలతోపాటు రెండింతల బిల్లులు చెల్లించాలని నోటీసులో ఆదేశించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్ర గర్భంలో రహస్య జీవిని కనుగొన్న న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు
ఊరంతా చేపల కూరే !! ఏం జరిగిందంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

