మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఈసారి..
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మార్చి నెల ప్రారంభంతోనే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండరుపైన 25 రూపాయల 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు మార్చి 01 నుంచి అమల్లోకి వస్తాయని సదరు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ధరల పెరుగుదల అనంతరం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1795 గా ఉంది.
దేశంలోని గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. మార్చి నెల ప్రారంభంతోనే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండరుపైన 25 రూపాయల 50 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త గ్యాస్ సిలిండర్ రేట్లు మార్చి 01 నుంచి అమల్లోకి వస్తాయని సదరు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ధరల పెరుగుదల అనంతరం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1795 గా ఉంది. కోల్ కత్తాలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2071.50 గాను, ముంబై లో రూ. 1749, బెంగళూరులో రూ. 1875లు , చెన్నైలో రూ. 1960.50 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2027లు, విజయవాడలో 19 రూ. 1959లు గా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అత్యాచార బాధితురాలిని కాపాడేందుకు జైపూర్ వైద్యులు సాహసోపేత నిర్ణయం
మనిషి అంతరించిపోయే రోజు.. మరెంతో దూరంలో లేదా ??
గాజా నేలపై డజన్ల కొద్దీ మృతదేహాలు.. ఇజ్రాయెల్ దాడుల్లో 70 మంది మృతి
వీల్ఛైర్ లేక వృద్ధుడి మృతి.. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

