మసాలాలతో క్యాన్సర్ నిరోధించే ఔషధాలు !! మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధన
భారతీయుల వంట ఇల్లే ఒక ఔషధ శాల.. పోపుల పెట్టె ఓ ఔషదాల గని.. భారతీయులు ఆహార ప్రియులు. రుచులు, అభిరుచులు మిగతా ప్రపంచ వాసుల కంటే భిన్నం. భారతీయులు సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఈ మసాలాలు ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తాయి. అంతే కాదు కొన్ని రకాల మసాలా దినుసులు ముఖ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.
భారతీయుల వంట ఇల్లే ఒక ఔషధ శాల.. పోపుల పెట్టె ఓ ఔషదాల గని.. భారతీయులు ఆహార ప్రియులు. రుచులు, అభిరుచులు మిగతా ప్రపంచ వాసుల కంటే భిన్నం. భారతీయులు సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి మసాలా దినుసులను ఉపయోగిస్తారు. ఈ మసాలాలు ఆహారాన్ని మరింత రుచికరంగా చేస్తాయి. అంతే కాదు కొన్ని రకాల మసాలా దినుసులు ముఖ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకనే కొన్ని వ్యాధుల నివారణకు వంటింటి చిట్కాలను ఆశ్రయిస్తారు. అయితే ఇప్పుడు ఈ మసాలాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేస్తాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐఐటి మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు. వీటిపై ఇప్పటికే తమకు పేటెంట్ దక్కిందని, 2028 నుంచి ఈ ఔషధాలు అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు. భారతీయ మసాలాలతో తయారు చేసిన నానో ఔషధాలకు క్యాన్సర్ను అడ్డుకునే సామర్థ్యం ఉందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు
ప్రపంచంలో ఎవరిపై అయినా జూమ్ !! నింగిలోకి నిఘా ఉపగ్రహం
మెట్రో రైలు ఎక్కకుండా రైతును అడ్డుకున్న సెక్యూరిటీ అధికారులపై నెటిజన్లు ఫైర్
కారు బానెట్పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !! కేకలు వేసినా ఆపకుండా 3 కి.మీ
Anam Mirza: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే ??
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

