Budget 2024: బడ్జెట్లో కేంద్రం గుడ్న్యూస్.. రైతుల ఆదాయం రెట్టింపు
పాడి ఉత్ప్తతులను, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసేది మన దేశమే. ప్రపంచం మొత్తం పాలలో 24.64 శాతాన్ని మన దేశమే ప్రొడ్యూస్ చేస్తోంది. అంటే నాలుగింట ఒక వంతు మన దగ్గరే రెడీ అవుతోంది. ఇది 2021-2022 నాటి లెక్క. ఇక 2014-15 నుంచి 2022-23 మధ్య.. అంటే 9 ఏళ్ల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి 58 శాతం పెరిగింది. మరి రైతుల..
మధ్యంతర బడ్జెట్లో పాడి రైతులకు కొన్ని శుభవార్తలు ఉన్నాయి. పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థిక సాయం చేస్తామంది కేంద్రం. రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్ గోకుల మిషన్ ద్వారా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తామని చెప్పింది. ఇది పాడి ఉత్ప్తతులను, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసేది మన దేశమే. ప్రపంచం మొత్తం పాలలో 24.64 శాతాన్ని మన దేశమే ప్రొడ్యూస్ చేస్తోంది. అంటే నాలుగింట ఒక వంతు మన దగ్గరే రెడీ అవుతోంది. ఇది 2021-2022 నాటి లెక్క. ఇక 2014-15 నుంచి 2022-23 మధ్య.. అంటే 9 ఏళ్ల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి 58 శాతం పెరిగింది. మరి రైతుల ఆదాయం ఎలా రెట్టింపు చేయవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

