ప్రధాని మోదీకి నారీ’శక్తి’ అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ..
దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె 'శక్తి'కి స్వరూపమేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 'శక్తి'ని నాశనం చేసేందుకే తమ పోరాటామంటూ ఇండియా కూటమి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా.. నారీశక్తిని బలోపేతం చేసేందుకు..
దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె ‘శక్తి’కి స్వరూపమేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘శక్తి’ని నాశనం చేసేందుకే తమ పోరాటామంటూ ఇండియా కూటమి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా.. నారీశక్తిని బలోపేతం చేసేందుకు తమ పార్టీ ముందు ఉంటుందని.. తాను ప్రతీ తల్లి, ప్రతీ కుమార్తెను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు కౌంటర్ ఇస్తూ.. నారీశక్తిపై ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసుకుంది బీజేపీ. టార్గెట్ 400 అంటూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇటీవల సేలం జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో.. 11 మంది మహిళలు అపరశక్తులుగా మారి.. ప్రధాని మోదీకి సాదర స్వాగతాన్ని పలికారు. ఒకవైపు దేశంలో మహిళలపై దాడులు జరుగుతుండగా.. మరోవైపు నారీశక్తిపై తమకున్న గౌరవాన్ని వినూత్న రీతిలో ఈ విధంగా చూపిస్తోంది బీజేపీ.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

