Vikarabad: ట్రైన్‌లో పోలీసుల తనిఖీలు.. ఏసీ భోగి వెలుపల రెండు అనుమానాస్పద బ్యాగులు.. తెరిచి చూడగా!

భువనేశ్వర్ టూ ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. అప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను క్రాస్ చేసింది. అటు ఏసీ, ఇటు స్లీపర్ భోగీల్లోకి ఎక్కిన ప్రయాణీకులు వారి సీట్లలో కూర్చుని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఇక ఆ రైలులోని ఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రతీ కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..

Vikarabad: ట్రైన్‌లో పోలీసుల తనిఖీలు.. ఏసీ భోగి వెలుపల రెండు అనుమానాస్పద బ్యాగులు.. తెరిచి చూడగా!

|

Updated on: Apr 02, 2024 | 10:56 AM

భువనేశ్వర్ టూ ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. అప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను క్రాస్ చేసింది. అటు ఏసీ, ఇటు స్లీపర్ భోగీల్లోకి ఎక్కిన ప్రయాణీకులు వారి సీట్లలో కూర్చుని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఇక ఆ రైలులోని ఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రతీ కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఏసీ కోచ్‌ల దగ్గరకు రాగానే.. బెడ్‌ షీట్స్, బెడ్స్ స్టోర్ చేసే కంపార్ట్‌మెంట్‌లో రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. గంజాయి ఒక్కసారిగా గుప్పుమంది. కోచ్ అటెండెంట్ మనోజ్, ప్యాంట్రీ వెండర్ అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు గత కొద్దిరోజులుగా ఈ అక్రమ గంజాయి సరఫరాను కొనసాగిస్తున్నట్టు తేలింది.

వారి దగ్గర నుంచి సుమారు 14 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వికారాబాద్ రైల్వే పోలీసులు. సుమారుగా రూ. 2.40 లక్షలు విలువ చేసే ఈ గంజాయిని మధ్యప్రదేశ్‌లోని బరంపురంలో తక్కువ ధరకు.. ఒక కేజీ సుమారు వెయ్యి, పదిహేను వందల చొప్పున కొనుగోలు చేసి ముంబైలో రూ. 20 వేలకు కేజీ చొప్పున అమ్ముతారని పోలీసులు చెప్పారు. కాగా, ఈజీ మనీ సంపాదించే క్రమంలో వీరిద్దరూ గంజాయి సరఫరా చేస్తున్నారని.. వీరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు రైల్వే సీఐ వెంకటరత్నం చెప్పారు.

Follow us
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!