AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యాయంకోసం రెండు రోజులుగా మొబైల్ టవర్‌పై యువకుల నిరసన.. కారణం ఏంటంటే..!

తమ కులానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యం చేసి చంపేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు డీసీపీ లలిత్ కుమార్ శర్మ తెలిపారు. అయితే ఆ ఇద్దరూ రెండు రోజుల నుంచి టవర్‌పై నిరసన చేస్తున్నట్లు సమాచారం. కాగా, వారిద్దరిని సురక్షితంగా కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

న్యాయంకోసం రెండు రోజులుగా మొబైల్ టవర్‌పై యువకుల నిరసన.. కారణం ఏంటంటే..!
Youth Protest Against Mobil
Jyothi Gadda
|

Updated on: Nov 13, 2024 | 8:33 AM

Share

తమ సంఘంలోని బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు జైపూర్‌లో మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. ఈ ఘటన రాజస్థాన్‌ జైపూర్‌లో చోటు చేసుకుంది. తమ కులానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యం చేసి చంపేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు డీసీపీ లలిత్ కుమార్ శర్మ తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

అయితే ఆ ఇద్దరూ రెండు రోజుల నుంచి టవర్‌పై నిరసన చేస్తున్నట్లు సమాచారం. కాగా, వారిద్దరిని సురక్షితంగా కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..