AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drugs In Chennai: చెన్నైలో మరోమారు భారీ డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్.. విలువ ఎంతంటే..

శ్రీలంక నుంచి చెన్నైకి డ్రగ్స్ సరఫరాచేస్తున్న ముఠాను అధికారులు అరెస్ట్‌ చేశారు.. డ్రగ్స్‌ రాకెట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరిద్దరు శ్రీలంకకు చెందిన విజయ్‌కుమార్, మణివణ్ణన్ లుగా గుర్తించారు.

Drugs In Chennai: చెన్నైలో మరోమారు భారీ డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్.. విలువ ఎంతంటే..
Drugs Worth Rs. 27 Crore
Jyothi Gadda
|

Updated on: Oct 29, 2024 | 8:41 PM

Share

తమిళనాడులో మరోభారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చెన్నైలో రూ. 27 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకుంది. శ్రీలంక నుంచి చెన్నైకి డ్రగ్స్ సరఫరాచేస్తున్న ముఠాను అధికారులు అరెస్ట్‌ చేశారు.. డ్రగ్స్‌ రాకెట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. వీరిద్దరు శ్రీలంకకు చెందిన విజయ్‌కుమార్, మణివణ్ణన్ లుగా గుర్తించారు. వీరి వద్ద నుండి రూ.15 లక్షల నగదు, 1.9 కిలోల మెథాంఫెటమైన్ (ఐసిఇ) స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు డ్రగ్స్‌ విక్రయం ద్వారా వచ్చిన నగదుగా భావిస్తున్నారు.

విజయ్‌కుమార్ – కన్యాకుమారి శరణార్థి శిబిరంలో నివసిస్తున్న శ్రీలంక జాతీయుడుగా అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ను శ్రీలంకకు రవాణా చేయాలనే ఉద్దేశ్యంతో మాదకద్రవ్యాల సరుకును సేకరించడానికి చెన్నైకి వెళ్లినట్లు ఎన్‌సిబి దర్యాప్తు అధికారులు తెలిపారు. తదుపరి సోదాల్లో మణివణ్ణన్ ఇంట్లో అదనంగా 900 గ్రాముల మెథాంఫేటమిన్ గుర్తించారు.. ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో మరిన్ని లింక్‌లను గుర్తించడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ