AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బమ్మెర పోతనకు మంత్రుల నివాళులు.. పోతన వైశిష్ట్యం ఉట్టిపడే విధంగా టూరిజం అభివృద్ధి పనులు -ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి పర్యాటక శాఖ..

బమ్మెర పోతనకు మంత్రుల నివాళులు.. పోతన వైశిష్ట్యం ఉట్టిపడే విధంగా టూరిజం అభివృద్ధి పనులు -ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌
K Sammaiah
|

Updated on: Jan 30, 2021 | 10:44 PM

Share

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. అక్కడ జరుగుతున్న టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించారు

బమ్మెరలో ఉన్న సహజ కవి బమ్మెర పోతన సమాధిని సందర్శించారు. పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బమ్మెర లో పోతన పేరు తో ఒక ఆధునిక కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. సుమారు 10 కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఆడిటోరియం, అక్షరాభ్యాస కేంద్రం, పోతన రచించిన గ్రంథాలను, వారి జ్ఞాపకాలను భద్రపరించేందుకు గ్యాలరీ లను నిర్మిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. పోతన మాత్యుల కళాక్షేత్రాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. పోతన వైశిష్ట్యాన్ని తెలిపే విధంగా బమ్మెరను అభివృద్ధి పరుస్తామని మంత్రులు తెలిపారు.

భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట!
భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు