AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారుతీ రావు సోదరుడు శ్రావణ్ ఉంగరాలు మిస్..

మిర్యాల గూడ ప్రణయ్ హత్య కేసులో ఇదో కొత్త ట్విస్ట్. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు సోదరుడు శ్రావణ్ ఉంగరాలు చోరీకి గురైన ఘటన సంచలనం రేపింది. సుమారు రూ.6 లక్షల విలువైన ఉంగరాల చోరీపై వన్‌టౌన్ పీఎస్‌‌‌లో జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. జైలర్ జలంధర్‌పై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ చోరీపై ఐజీ సైదయ్య స్వయంగా దర్యాప్తునకు ఆదేశించడం విశేషం.

మారుతీ రావు సోదరుడు శ్రావణ్ ఉంగరాలు మిస్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 15, 2019 | 1:47 PM

Share

మిర్యాల గూడ ప్రణయ్ హత్య కేసులో ఇదో కొత్త ట్విస్ట్. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు సోదరుడు శ్రావణ్ ఉంగరాలు చోరీకి గురైన ఘటన సంచలనం రేపింది. సుమారు రూ.6 లక్షల విలువైన ఉంగరాల చోరీపై వన్‌టౌన్ పీఎస్‌‌‌లో జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. జైలర్ జలంధర్‌పై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ చోరీపై ఐజీ సైదయ్య స్వయంగా దర్యాప్తునకు ఆదేశించడం విశేషం.