Hyderabad: కూల్‌డ్రింక్‌ లారీ బోల్తా.. కట్ చేస్తే పోలీసులు వచ్చేసరికి షాకింగ్ సీన్.. వైరల్ వీడియో

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..చుట్టకి నిప్పు కావాలన్నాడట ఇంకొకడు. అట్లనే ఉంది ఇక్కడ వ్యవహారం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా..

Hyderabad: కూల్‌డ్రింక్‌ లారీ బోల్తా.. కట్ చేస్తే పోలీసులు వచ్చేసరికి షాకింగ్ సీన్.. వైరల్ వీడియో
Cold Drinks Lorry
Follow us

|

Updated on: Apr 20, 2022 | 1:14 PM

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..చుట్టకి నిప్పు కావాలన్నాడట ఇంకొకడు. అట్లనే ఉంది ఇక్కడ వ్యవహారం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేసే రకం జనాలు. అటువంటిది ఓ కూల్‌ డ్రింక్‌ బాటిళ్ల లారీ బోల్తా పడితే ఎగబడకుండా ఉంటారా? అంటే ఆహా..అస్సలు క్షణం కూడా ఆగరు. మూలనున్నా ముసలాడు కూడా రిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు. అచ్చం అదే జరిగిందీడ.

అసలే ఎండాకాలం.. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరని పరిస్తితి. పైగా కూల్‌డ్రింక్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఉన్న కాలం కూడా ఇదే. ఈ పరిస్థితుల్లో కూల్‌డ్రింక్‌ బాటిళ్ల లోడుతో వేళుతున్న ఓలారీ బోల్తా పడింది. అది తెలిసిన జనాలు ఎగబడ్డారు. ఇదే సరైన సమయం అనుకొని దొరికినకాడికి బాటిళ్లను బుజానెత్తుకుని వెళ్లిపోయారు.

హైదరాబాద్‌ పెద్దఅంబర్ పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిందీ సంఘటన. లారీ బోల్తా పడి, భారీ ఎత్తున్న తమ్సప్ బాటిల్స్ రోడ్ పై పడిపోవడంతో ట్రేలకు ట్రేలు లూటీ చేశారు వాహనదారులు. ఇగ ఆనోటా ఈనోటా పడి చుట్టుపక్కల ఉన్నవారికి తెలువడంతో పోలీసులు వచ్చేలోగా లూఠీ ఓ రేంజ్‌లో సాగింది. కాగా, పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అటు లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..