AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాల్‌ అన్నా.. ఏం చేశావన్నా.?

ఏపీలో నెక్స్ట్ సీఎం తానేనంటూ హడావుడి చేసి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. తనని మోసం చేశారంటూ ఆయనపై ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమెరికా పంపిస్తానంటూ నమ్మించి డబ్బులు తీసుకున్నారని.. తనకు స్పాన్సర్ షిప్ లెటర్, ఇన్విటేషన్ కార్డు ఇచ్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పాల్‌ అన్నా.. ఏం చేశావన్నా.?
Ravi Kiran
|

Updated on: May 28, 2019 | 6:32 PM

Share

ఏపీలో నెక్స్ట్ సీఎం తానేనంటూ హడావుడి చేసి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. తనని మోసం చేశారంటూ ఆయనపై ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమెరికా పంపిస్తానంటూ నమ్మించి డబ్బులు తీసుకున్నారని.. తనకు స్పాన్సర్ షిప్ లెటర్, ఇన్విటేషన్ కార్డు ఇచ్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.