హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. కీలక ఒప్పందం చేసుకున్న కంట్రోల్ ఎస్ (CtrlS)
పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్గా దావోస్లో రేవంత్ బృందం వేట కొనసాగుతోంది. తాజాగా మరో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద ద్వారా 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. -- 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ రాబోతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
