AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో

అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో

Samatha J
|

Updated on: Jan 15, 2026 | 4:10 PM

Share

ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రంగా చెలరేగి, 500 మందికి పైగా మరణించారు. అయితే, అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు వెల్లువెత్తాయి. అమెరికా-ఇజ్రాయెల్ కుట్రగా ప్రభుత్వం ప్రచారం చేయడంతో ఈ మార్పు వచ్చిందని, ఆర్థిక సమస్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

అమెరికా ప్రభావంతో ఇరాన్‌లో ప్రారంభమైన ఆందోళనలు అనూహ్య మలుపు తిరిగాయి. గతంలో అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, అల్లర్లు చెలరేగి 500 మందికి పైగా మరణించారు. దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, నిత్యావసరాల కొరత, విద్యుత్ సరఫరా వైఫల్యాలతో సతమతమవుతోంది. ఇరాన్ కరెన్సీ పతనం ప్రజల ఆగ్రహానికి కారణమైంది. అయితే, అకస్మాత్తుగా ప్రభుత్వానికి మద్దతుగా భారీ ర్యాలీలు జరిగాయి.

మరిన్ని వీడియోల కోసం :

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?

చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ