నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో
నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి పండుగ నాడు తన మనవడు త్రిలోక్కు భోగి పళ్ళు పోశారు. కొడుకు బాలాజీ, కోడలు గీత సమక్షంలో రేగిపళ్ళు, చాక్లెట్లు, పువ్వులు, డబ్బులు కలిపి సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. సంక్రాంతి ప్రతి ఇంటా ఆయురారోగ్య ఐశ్వర్యాలను, ఆనందాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన అభిమానులకు, ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి పండుగ అందరి ఇళ్లల్లోనూ ఆయురారోగ్య ఐశ్వర్యాలను, ఆనందాలను నింపాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగలో భాగంగా వచ్చే భోగి రోజున మనవళ్లకు భోగి పళ్ళు పోసే సంప్రదాయాన్ని రాజేంద్ర ప్రసాద్ తమ కుటుంబంలోనూ పాటించారు. ఈ ఏడాది తన మనవడు త్రిలోక్కు భోగి పళ్ళు పోశారు. ఈ శుభకార్యం తన కొడుకు బాలాజీ, కోడలు గీత సమక్షంలో జరిగింది.
మరిన్ని వీడియోల కోసం :
జపాన్లో సుకుమార్.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ
కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?
చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
వైరల్ వీడియోలు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
