Sonia Gandhi: సోనియా త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు.. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ పిలుపు..

Sonia Gandhi: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సోనియాకు బుధారం సాయంత్రం జ్వరం రావడంతో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. సోనియా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధికార...

Sonia Gandhi: సోనియా త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు.. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ పిలుపు..
Follow us

|

Updated on: Jun 02, 2022 | 4:40 PM

Sonia Gandhi: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సోనియాకు బుధారం సాయంత్రం జ్వరం రావడంతో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. సోనియా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అధికారికంగా తెలిపారు. సోనియా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా బారిన పడిన సోనియా త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆమె అభిమానులతో పాటు పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ మనిక్కమ్‌ ఠాగూర్‌ సోనియా ఆరోగ్యాన్ని ఆకాంకిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురవారం రాత్రి పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపినిచ్చారు.

తెలంగాణలోని ప్రతీ జిల్లాలోని 10 దేవాలయాలు, చర్చి, మసీదులు, గురుద్వారాలో పూజలు నిర్వహించాలని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ‘త్యాగం, సేవకు ప్రతిరూపమైన మా అధ్యక్షురాలు కరోనా నుంచి త్వరగా కోలుకొని పూర్తిగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాము’ అంటూ మనిక్కమ్‌ ట్వీట్ చేశారు.

మనిక్కమ్‌ ఠాగూర్‌ చేసిన ట్వీట్‌..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు