AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశ.. ఇంటిముఖం పట్టిన పురుషుల ఆర్చరీ టీం

కిమ్ జె డియోక్, కిమ్ వూజిన్, ఓహ్ జిన్‌హీక్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణదీప్ రాయ్‌ల భారత జట్టును 6-0తో ఓడించి సెమీస్‌కు చేరుకున్నారు.

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశ.. ఇంటిముఖం పట్టిన పురుషుల ఆర్చరీ టీం
Indian Archery Team
Venkata Chari
|

Updated on: Jul 26, 2021 | 11:48 AM

Share

Tokyo Olympics 2020: యుమెనోషిమా ర్యాంకింగ్ ఫీల్డ్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన పురుషుల ఆర్చరీ టీం క్వార్టర్ ఫైనల్‌ ఈవెంట్‌లో భారత త్రయం ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణదీప్ రాయ్ దక్షిణ కొరియాపై కఠినమైన సవాల్‌ను ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో కొరియన్ల బాణాలకు భారత ఆటగాళ్లు నిలబడలేకపోయారు. జిమ్ జె డియోక్, కిమ్ వూజిన్, ఓహ్ జిన్‌హీక్‌లతో కూడిన దక్షిణ కొరియా జట్టు భారత జట్టును క్వార్టర్ ఫైనల్‌లో 6-0తో ఓడించి సెమీస్‌కు చేరుకుంది. కొరియా ఆటగాళ్లు 29 పాయింట్లు(10-10-9) సాధించగా, భారత ఆటగాళ్లు 8-10-10తో (28) పాయింట్లు సాధించారు. కొరియన్లు మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యం చెలాయించారు. దీంతో భారత ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆర్చరీ టీం నుంచి పతకం ఆశించిన భారత్ ఆశలు ఆవిరయ్యాయి.

మూడో సెట్‌ను 56-54తో దక్షిణ కొరియా చేజిక్కించుకుంది, దానితో మ్యాచ్ 6-0తో ఉంది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణదీప్ రాయ్‌లు క్వార్టర్ నుంచి వెనుదిరిగారు. అంతకుముందు భారత త్రయం అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణదీప్ రాయ్‌లు.. కజకిస్తాన్ పురుషుల జట్టును 6-2 తేడాతో ఓడించారు. ప్రీ-క్వార్టర్లో భాగంగా జరిగిన ఈ మ్యాచులో అద్భుత విజయం సాధించింది. భారత పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో కొరియా జట్టుతో తలపడేందుకు సిద్ధమయ్యారు. కజకిస్థాన్‌తో భారత ఆర్చర్లు గొప్ప ఆరంభాన్ని అందించారు. తొలి రౌండ్‌లో భారత్‌ 2 పాయింట్లు దక్కించుకుంది. అతాను జాదవ్‌ పర్ఫెక్ట్ 10తో భారత్‌కు ఈ పాయింట్లు లభించాయి. రెండవ సెట్‌లోనూ భారత ఆర్చర్లు గెలిచారు. ఖజకిస్తాన్ 8-8-8తో ప్రారంభించరు. దీనికి భారత్ 10-9-9తో బదులిచ్చింది. అనంతరం కజకిస్తాన్ రెండో రౌండ్లో 9-9-8 స్కోరు సాధించగా, భారత్ కూడా ఈ రౌండ్లో 8-7-9తో గెలిచింది.

Also Read:

Tokyo Olympics 2020 Live: బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ రాంకిరెడ్డి జోడీ ఓటమి.. క్వార్టర్ ఫైనల్లో ముగిసిన పురుషుల ఆర్చరీ ప్రయాణం!

World Cadet Championship: ప్రధానిని మెప్పించిన డబ్ల్యూసీసీ టీం.. 5 స్వర్ణాలతో సహా 13 పతకాలు సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లు

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..