నిత్యానంద దేశంపై అశ్విన్ ఫన్నీ సెటైర్..చూడాల్సిందే సుమీ..!

అమ్మాయిల కిడ్నాప్ సహా పలు  ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్ పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు స్వామివారు అనూహ్యంగా  ఈక్వెడార్‌లో  తేలారు. అక్కడ ఓ ద్వీపాన్ని కొని, దానికి ‘కైలాస’ అనే ప్రత్యేక దేశంగా నామకరణం చేశాడు. ఈ ద్వీపం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉంది. అంతేనా ఆ దేశానికి జెండాను, ఎజెండాను కూడా […]

నిత్యానంద దేశంపై అశ్విన్ ఫన్నీ సెటైర్..చూడాల్సిందే సుమీ..!
Follow us

|

Updated on: Dec 05, 2019 | 4:14 PM

అమ్మాయిల కిడ్నాప్ సహా పలు  ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్ పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు స్వామివారు అనూహ్యంగా  ఈక్వెడార్‌లో  తేలారు. అక్కడ ఓ ద్వీపాన్ని కొని, దానికి ‘కైలాస’ అనే ప్రత్యేక దేశంగా నామకరణం చేశాడు. ఈ ద్వీపం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉంది. అంతేనా ఆ దేశానికి జెండాను, ఎజెండాను కూడా రూపొందించారు. ఇక ప్రభుత్వంతో పాటు రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, కేబినెట్‌ను కూడా ఖరారు చేశారు. ‘కైలాస’ రాజకీయేతర హిందూ దేశమని, తమను ప్రత్యేక దేశంగా గుర్తించాల్సిందిగా త్వరలోనే ఐరాసను కోరనున్నారట నిత్యానంద.

కాగా ఈ విషయంపై భారత క్రికెట్ ఆటగాడు అశ్విన్, నిత్యానందకు తనదైన శైలిలో చురకలంటించాడు. అక్కడికి రావాలంటే వీసా ఎలా పొందాలని ట్విట్టర్ వేదికగా పశ్నించాడు. లేదా వీసా ఆన్ అరైవల్ ఏమైనా ఇవ్వబోతున్నారా అంటూ ఫన్నీగా కౌంటరిచ్చారు. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు