AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెస్టిండీస్‌తో రెండో వన్డే: భారత్ గ్రాండ్ విక్టరీ!

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కోహ్లీ(120; 125బంతుల్లో 14×4, 1×6)సెంచరీతో వీరవిహారం చేశాడు.  అనంతరం ఛేజింగ్‌కు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మధ్యలో వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి 270 పరుగులుగా నిర్దేశించారు. విండీస్‌ ఇన్నింగ్‌లో లూయిస్‌(65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌(42; […]

వెస్టిండీస్‌తో రెండో వన్డే: భారత్ గ్రాండ్ విక్టరీ!
Ram Naramaneni
|

Updated on: Aug 12, 2019 | 4:28 AM

Share

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కోహ్లీ(120; 125బంతుల్లో 14×4, 1×6)సెంచరీతో వీరవిహారం చేశాడు.  అనంతరం ఛేజింగ్‌కు దిగిన విండీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. మధ్యలో వర్షం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి 270 పరుగులుగా నిర్దేశించారు. విండీస్‌ ఇన్నింగ్‌లో లూయిస్‌(65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌(42; 52బంతుల్లో 4×4, 1×6) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, షమి, కుల్దీప్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం