Women T20 Worldcup: మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ కీలక ప్రకటన.. వరల్డ్‌కప్‌కు అర్హత ఎలా సాధించాలంటే..

మహిళల టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. 2023లో దక్షిణాఫ్రికాలో జగరనున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ అర్హత ప్రక్రియపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకల ప్రకారం.. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.

Women T20 Worldcup: మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ కీలక ప్రకటన.. వరల్డ్‌కప్‌కు అర్హత ఎలా సాధించాలంటే..
Follow us

|

Updated on: Dec 13, 2020 | 5:25 PM

మహిళల టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. 2023లో దక్షిణాఫ్రికాలో జగరనున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ అర్హత ప్రక్రియపై మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకల ప్రకారం.. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. అయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో పాటు 2021, నవంబర్ చివరి నాటికి ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్-7లో ఉన్న జట్లు నేరుగా టీ20 వరల్డ్ కప్‌‌లో పోరుకు అర్హత సాధిస్తాయి. ఇక మిగిలిన బెర్త్‌ల కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌లలో 37 జట్లు తలపబడనున్నాయి. ఇందులో ఫైనల్‌కు చేరిన జట్లకు వరల్డ్ కప్‌లో బెర్త్ దక్కుతుంది. కాగా, మయన్మార్‌, ఫ్రాన్స్‌, భూటాన్‌, మలావీ, బోట్సువానా, ఫిలిప్సీన్స్‌, టర్కీ, కామెరూన్‌, తొలిసారి ఐసీసీ క్వాలిఫికేషన్‌ ఈవెంట్‌లో పాల్గొననున్నాయి. ఇదిలాఉంటే.. 2022 నవంబర్-డిసెంబర్‌లో టీ20 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, దానిని రీషెడ్యూల్ చేశారు. 2023 ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు ఈ మెగా టోర్నీని నిర్వహించనున్నారు. 2021, ఆగస్టు నుంచి రీజనల్ స్థాయిలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Also Read:

AP Politics: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్.. ఈసారి అగ్రకులాలు టార్గెట్‌గా హాట్ కామెంట్స్..

Plastic Rice: మంచిర్యాల జిల్లాలో మరో కలకలం.. రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు.. ఆగ్రహించిన ప్రజలు..

కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..
బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..
పోలింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు.. కారణం ఇదేనంటూ ఓటర్ల ఆగ్రహం
పోలింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు.. కారణం ఇదేనంటూ ఓటర్ల ఆగ్రహం
2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ
2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే
ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు