ఫైనల్ వన్డే: భారత్ వెర్సస్ వెస్టిండీస్.. గెలిచేదెవరు.?

|

Dec 22, 2019 | 1:35 PM

భారత్, విండీస్ మధ్య ఇవాళ కటక్‌లో చివరి వన్డే జరగనుంది. ప్రస్తుతం 1-1తో సమమైన సిరీస్‌లో ఈ వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన భారత్ సారధి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. విండీస్ జట్టు ఏ మార్పూ లేకుండా బరిలోకి దిగుతుంటే.. భారత్ మాత్రం ఒక్క మార్పు చేసింది. బౌలర్ నవదీప్ సైనీ ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. జట్ల వివరాలు: భారత్: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్‌ […]

ఫైనల్ వన్డే: భారత్ వెర్సస్ వెస్టిండీస్.. గెలిచేదెవరు.?
Follow us on

భారత్, విండీస్ మధ్య ఇవాళ కటక్‌లో చివరి వన్డే జరగనుంది. ప్రస్తుతం 1-1తో సమమైన సిరీస్‌లో ఈ వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. టాస్ గెలిచిన భారత్ సారధి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. విండీస్ జట్టు ఏ మార్పూ లేకుండా బరిలోకి దిగుతుంటే.. భారత్ మాత్రం ఒక్క మార్పు చేసింది. బౌలర్ నవదీప్ సైనీ ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేయనున్నాడు.

జట్ల వివరాలు:

భారత్: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), పంత్, శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, నవదీప్‌ సైనీ, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, శార్దూల్ ఠాకూర్‌

వెస్టిండీస్: షై హోప్‌‌, లూయిస్‌‌‌‌‌, హెట్‌మెయిర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, పొలార్డ్‌ (కెప్టెన్‌), హోల్డర్‌, కీమో పాల్‌‌, కారీ పియర్‌, అల్జారి జోసెఫ్, కాట్రెల్‌