
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం (ఏప్రిల్ 16) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన IPL (IPL 2024) 30వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. అయితే కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని బెంగళూరు బౌలర్లు వమ్ము చేశారు. ఎస్ఆర్ హెచ్ పై పోటీపడి పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీ బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 287 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఇలా ఎస్ ఆర్ హెచ్ టీమ్ రికార్డు స్థాయిలో స్కోరు చేయడానికి ప్రధాన కారణం ఆర్సీబీ జట్టులోని నలుగురు పేసర్లు అంటే తప్పేమీ కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన నలుగురు బౌలర్లు 50+ పరుగులు ఇచ్చారు.
An unwanted record in the name of Reece Topley. pic.twitter.com/FEGAfuFk3q
ఇవి కూడా చదవండి— CricTracker (@Cricketracker) April 16, 2024
Reece Topley registered the third-most expensive spell in the history of IPL against SRH last night.#ReeceTopley #YashDayal #BasilThampi #RCBvSRH #RCBvsSRH #IPL #IPL2024 #Cricket #SBM pic.twitter.com/dgtyjVcPTJ
— SBM Cricket (@Sbettingmarkets) April 16, 2024
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయేష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్ కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, ., మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..