AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా సౌత్ ఆఫ్రికా తొలి వన్డేకి స్టేడియం ఖాళీ..?

మార్చి 12 నుండి దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో ధర్మశాల వేదికగా గురువారం జరగనున్న తొలి వన్డేకి స్టేడియం ఖాళీగా దర్శనమివ్వబోతోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్

ఇండియా సౌత్ ఆఫ్రికా తొలి వన్డేకి స్టేడియం ఖాళీ..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2020 | 5:38 PM

Share

మార్చి 12 నుండి దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో ధర్మశాల వేదికగా గురువారం జరగనున్న తొలి వన్డేకి స్టేడియం ఖాళీగా దర్శనమివ్వబోతోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. స్టేడియంలోకి వచ్చి మ్యాచ్‌ని చూసేందుకు ప్రేక్షకులు అనాసక్తిని కనబరుస్తున్నారు. ధర్మశాల స్టేడియం సీటింగ్ సామర్థ్యం 22,000కాగా.. ఇప్పటి వరకూ పావు వంతు టికెట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) వెల్లడించింది.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ ఇప్పుడు భారత్‌లోనూ ప్రవేశించింది. ఇప్పటికే 60 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా.. వందల్లో అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ నేపథ్యంలో.. టీమిండియా మ్యాచ్‌ ఆడుతున్నప్పటికీ.. స్టేడియానికి వచ్చి వీక్షించేందుకు అభిమానులు సాహసించడం లేదు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి తొలి వన్డే మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పు కూడా పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.

[svt-event date=”11/03/2020,5:34PM” class=”svt-cd-green” ]

[/svt-event]

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!