Jagannath Rath Yatra: పూరీ రథయాత్ర హిందువులకు వెరీ వెరీ స్పెషల్.. వెళ్లాలనుకునే ప్లాన్ చేస్తున్నారా.. మీ కోసమే ఈ టిప్స్
ప్రతి సంవత్సరం పూరీలో జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం 20 జూన్ 2023 నుంచి పురీ రథయాత్ర నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. మీరు కూడా రథయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్లు అయితే ప్రయాణానికి సంబంధించిన ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
