పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం : రాహుల్

| Edited By:

Apr 27, 2019 | 2:29 PM

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదరికంపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. వచ్చే ఐదేళ్లలో పేదరికంపై సర్జికల్ దాడులు, న్యాయ్ స్కీమ్ తమ ఆయుధమని అన్నారు. బీహార్ సమష్టిపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని అయ్యాక గబ్బర్ సింగ్ ట్యాక్స్, పెద్ద నోట్ల రద్దుతో పేదలపై దాడులు చేశారని.. దీనికి భిన్నంగా తాము పేదరికాన్ని నిర్మూలిస్తామన్నారు.

పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం : రాహుల్
Follow us on

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదరికంపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. వచ్చే ఐదేళ్లలో పేదరికంపై సర్జికల్ దాడులు, న్యాయ్ స్కీమ్ తమ ఆయుధమని అన్నారు. బీహార్ సమష్టిపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని అయ్యాక గబ్బర్ సింగ్ ట్యాక్స్, పెద్ద నోట్ల రద్దుతో పేదలపై దాడులు చేశారని.. దీనికి భిన్నంగా తాము పేదరికాన్ని నిర్మూలిస్తామన్నారు.