AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసీ దెబ్బకు గుడుల బాట పట్టిన యోగీ

ఉత్తరప్రదేశ్ : ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగీపై.. 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనద్దంటూ ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆయన గుడుల బాట పట్టారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ గడిపేస్తున్నారు. దీనిలో భాగంగా లక్నోలోని హనుమాన్ సేతు ఆలయాన్ని ఆయన సందర్శించారు.

ఈసీ దెబ్బకు గుడుల బాట పట్టిన యోగీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 16, 2019 | 5:10 PM

Share

ఉత్తరప్రదేశ్ : ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగీపై.. 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనద్దంటూ ఈసీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆయన గుడుల బాట పట్టారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ గడిపేస్తున్నారు. దీనిలో భాగంగా లక్నోలోని హనుమాన్ సేతు ఆలయాన్ని ఆయన సందర్శించారు.