మళ్లీ చంద్రబాబే.. సీఎం : బుద్దా వెంకన్న

| Edited By:

May 20, 2019 | 1:13 PM

టీడీపీ ఖచ్చింగా 130 – 135 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంటున్నారు ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న. ఈ సారి కూడా ఖచ్చితంగా చంద్రబాబే సీఎం అవుతారని జోస్యం చెబుతున్నారు. అటు చంద్రబాబు మళ్లీ జరుపుతున్న ఢిల్లీ టూర్‌పై అమరావతిలో టీడీపీ నేతలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా జగనే సీఎం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల రోజు ఉత్కంఠకు ఫుల్ స్టాప్ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మళ్లీ చంద్రబాబే.. సీఎం : బుద్దా వెంకన్న
Follow us on

టీడీపీ ఖచ్చింగా 130 – 135 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంటున్నారు ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న. ఈ సారి కూడా ఖచ్చితంగా చంద్రబాబే సీఎం అవుతారని జోస్యం చెబుతున్నారు. అటు చంద్రబాబు మళ్లీ జరుపుతున్న ఢిల్లీ టూర్‌పై అమరావతిలో టీడీపీ నేతలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా జగనే సీఎం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల రోజు ఉత్కంఠకు ఫుల్ స్టాప్ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.