Tokyo Olympics 2021: ఒలింపిక్స్లో అద్భుతాన్ని సృష్టించిన అమ్మాయిలు.. పతకానికి ఒక్క అడుగు దూరంలో..
Tokyo Olympics 2021: జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ 11వ రోజులో భారత్ విమెన్ హాకీ జట్టు అద్భుతాన్ని చేసింది. క్వార్టర్ ఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టుపై విజయం సొంతం చేసుకుని.. సగర్వంగా సెమి ఫైనల్ లో అడుగు పెట్టింది. అమ్మాయిలు అద్భుతం చేశారు అంటూ యావత్ భారతం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
Most Read Stories