Telangana: ఇందిరమ్మ ఇళ్లలో ఏఐ ఫిల్టర్.. అర్హులకు న్యాయం, అనర్హులకు షాక్
తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇళ్లు, వాహనాలు ఉన్నా ఫేక్ పత్రాలతో లబ్ధి పొందే ప్రయత్నాలను అరికట్టడానికి ప్రభుత్వం గ్రామస్థాయి కమిటీలు, AI సాంకేతికతను ఉపయోగిస్తోంది. కామారెడ్డిలో AI స్క్రీనింగ్ ద్వారా 428 మంది అనర్హులను గుర్తించారు. నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
